Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

ఉత్తరాంధ్ర ఐదవ భక్త సమ్మేళనం

 శ్రీకాకుళం జిల్లా, టెక్కలి శ్రీ రామకృష్ణ సేవా సమితి 2023 డిసెంబర్‌ 8, 9,10 తేదీల్లో 'ఉత్తరాంధ్ర రామకృష్ణ- వివేకానంద భావప్రచార పరిషత్‌ ఐదవ వార్షిక భక్త సమ్మేళనాన్ని టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించింది. 8వ తేదీన విద్యార్థులతో ఊరేగింపు, తరువాత వివిధ కళాశాలలకు చెందిన 2,500 మంది విద్యార్థులతో 'యువజన సదస్సు' జరిగాయి. 9, 10 తేదీల్లో జరిగిన 'భక్తుల సదన్సు'లో సుమారు 3,500మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, మాతాజీలు, ఇతర వక్తలు ప్రసంగించారు. భక్త బృందాల భజనలు; వివేకానందుని బాల్యం, సంఘజనని శ్రీ శారదాదేవి అంశాలపై టెక్కలి బాలికల వసతిగృహం విద్యార్థులు, పలాస విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరని ఆలరించాయి.

ఫోటోలు
ప్రసంగాలు
కార్యక్రమ వివరాలు
ఫోటోలు
ఫోటోలు చూచుట కొరకు క్లిక్ చేయండి
మొదటి రోజు 08 డిసెంబరు 2023(ఫోటోపై క్లిక్ చేయండి)
ఫోటోలు చూచుట కొరకు క్లిక్ చేయండి
మొదటి రోజు 14 డిసెంబరు 2024(ఫోటోపై క్లిక్ చేయండి)
ఫోటోలు చూచుట కొరకు క్లిక్ చేయండి
రెండవ రోజు 09 డిసెంబరు 2023(ఫోటోపై క్లిక్ చేయండి)
ఫోటోలు చూచుట కొరకు క్లిక్ చేయండి
రెండవ రోజు 15 డిసెంబరు 2024(ఫోటోపై క్లిక్ చేయండి)
ఫోటోలు చూచుట కొరకు క్లిక్ చేయండి
మూడవ రోజు 10 డిసెంబరు 2023(ఫోటోపై క్లిక్ చేయండి)
ఫోటోలు చూచుట కొరకు క్లిక్ చేయండి
మూడవ రోజు 13 డిసెంబరు 2024(ఫోటోపై క్లిక్ చేయండి)
ప్రసంగాలు
కార్యక్రమ వివరాలు
5వ భక్త సమ్మేళనం ఆహ్వానం(ఫోటోపై క్లిక్ చేయండి)
6వ భక్త సమ్మేళనం ఆహ్వానం(ఫోటోపై క్లిక్ చేయండి)
శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీ రామకృష్ణ సేవా సమితి 2024 డిసెంబరు 13 14 15 తేదీల్లో ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆరవ వార్షిక భక్త సమ్మేళనాన్ని పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ ప్రక్కన అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించింది 13వ తేదీన విద్యార్థులతో శోభాయాత్ర మధ్యాహ్నం మహిళా సమ్మేళనం 14వ తేదీ 15వ తేదీ సుమారు 5000 మంది భక్తులు శ్రీరామకృష్ణ భక్తుల సదస్సులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు మాతాజీలు ఇతర వక్తలు ప్రసంగించారు భక్త బృందాలు భజనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి
శ్రీకాకుళం జిల్లా , పలాస శ్రీ రామకృష్ణ సేవా సమితి 2024 డిసెంబరు 13 ,14, 15 తేదీల్లో ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆరవ వార్షిక భక్త సమ్మేళనాన్ని పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ ప్రక్కన అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించింది .13వ తేదీన విద్యార్థులతో శోభాయాత్ర ,మధ్యాహ్నం మహిళా సమ్మేళనం, 14వ తేదీ 15వ తేదీ లలో సుమారు 5000 మంది భక్తులు శ్రీరామకృష్ణ భక్తుల సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు ,మాతాజీలు, ఇతర వక్తలు ప్రసంగించారు. భక్త బృందాల భజనలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.