Skip to main content
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్
ఉత్తరాంధ్ర రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్

శ్రీ వివేకానంద రామకృష్ణ సేవా సంఘంకాశీబుగ్గ

                                                   
శ్రీ వివేకానంద రామకృష్ణ సేవా సంఘం, కాశీబుగ్గలో 12-6-1997 తేదీన స్థాపించారు. భద్రాచలం రామమూర్తి గారిచే దేవాలయం ప్రారంభించబడినది.

రిజిస్ట్రేషన్ నెంబరు: 208/97

రెన్యూవల్ తేది : రెన్యువల్ కోసం అప్లై చేయడమయినది
         ఆధ్యాత్మిక కార్యక్రమములు : 
  • మూర్తిత్రయము జయంతులు
  • ఉదయం 6 గంటల నుండి సుప్రభాతం, వేదపఠనం, నామ సంకీర్తన, ధ్యానం, జపం, గ్రంథపఠనము
  • సత్సంగం
  • సాయంకాలము 6 గంటల నుండి ఆరాత్రికము, నామ సంకీర్తన, వేదపఠనం, ధ్యానం, జపం, స్వాధ్యాయం, సత్సంగము
  • ప్రతీ ఆదివారం సత్సంగం, భజన, నామ సంకీర్తన వచ్చిన భక్తులకు సుమారు 300 మందికి అన్నప్రసాద వితరణ